Kondagattu: మల్యాల, ఏప్రిల్ 4 (మన బలగం): కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు పునస్కరించుకొని చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఎంపీడీవో స్వాతి, AMC చైర్మన్ బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరైనారు.