Tributes
Tributes

Tributes: పుల్వామా అమరవీరులకు నివాళులు

Tributes: నిర్మల్, ఫిబ్రవరి 14 (మన బలగం): పుల్వామాలో 2019 సంవత్సరంలో ఫిబ్రవరి 14న అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. స్థానిక జేబీఎన్ఆర్ పాఠశాలలో చిన్నారులు అమరవీరుల స్మృతి సూచకంగా కొవ్వొత్తులు వెలిగించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అంతకు ముందు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మణి కుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *