Dharmapuri: ధర్మపురి, జనవరి 5 (మన బలగం): జగిత్యాల జిల్లాలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.2,00,694 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు, టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,07,630, ప్రసాదాల అమ్మకం ద్వార రూ 5.62,410, ఆన్నదానం రూ.5.30,654 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.