Alleti Maheshwar Reddy
Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy: ప్రధాని మోడీని కలిసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy: నిర్మల్, ఫిబ్రవరి 4 (మన బలగం): ఢిల్లీ పర్యటనలో ఉన్న బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. మహేశ్వర్ రెడ్డి వెంట ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశారు. మోడీ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Alleti Maheshwar Reddy
Alleti Maheshwar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *