Farewell gathering: ఇబ్రహీంపట్నం, మార్చి 13 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఫకిర్ కోండాపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో వీడ్కోలు సమవేశం గురువారం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండల విద్యాధికారి బండారి మధు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రేణుక, వెంకటేశం, ప్రసాద్, నవీన్, రేష్మ, నిఖిత, ఎస్ఎంసీ మాజీ చైర్మన్ మారుతి తదితరులు పాల్గొన్నారు.