Union Minister Khattar: మల్యాల, జనవరి 24 (మన బలగం): కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన కరీంనగర్ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు కొండగట్టు ఆంజనేయస్వామి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం, కిల్లేటి రమేశ్, బొబ్బిలి వెంకటస్వామి యాదవ్, పిల్లి రాజశేఖర్, నీలం రవి, కర్బూజా చక్రం, రాజ్ కుమార్ ఉన్నారు.