Mahesh Babasaheb Geete: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 7 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా మహేశ్ బాబా సాహెబ్ గీతే నూతనంగా నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ నిధులు నిర్వహించిన అఖిల్ మహాజన్ను అదిలాబాద్కు బదిలీపై వెళ్లారు. మూలుగు జిల్లాకు ఓఎస్డీగా నిధులు నిర్వహించిన మహేశ్ బాబా సాహెబ్ గీతే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు.